‘చాలా పార్టీలు పుడుతుంటాయి పోతుంటాయి. కానీ, బీఆర్ఎస్ పార్టీ లక్ష్యాన్ని ముద్దాడింది.. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రలో నిలిచింది’ అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
Badradri Kothagudem | కరకగూడెం : పర్యావరణహితమే లక్ష్యంగా ఓ వ్యక్తి ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో జరుగుతున్న కుంభమేళాకు సైకిల్పై బయలుదేరాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణానికి చెందిన గూడవల్లి కృష్�
హైదరాబాద్ సైక్లిస్ట్సు గ్రూప్(హెచ్సీజీ) అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దేశంలోనే మొదటి సారిగా ‘కశ్మీర్ టు కన్యాకుమారి’ సైక్లింగ్ యాత్రను ముచ్చటగా మూడోసారి పూర్తి చేసింది. ఈ క్రమంలో సరిహద్దుల్లో ఆర్మీ �