నిషేధిత పత్తి విత్తనాలు సరఫరా చేస్తూ అమాయక రైతులను మోసగిస్తున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ.36 లక్షల విలువైన 1,440 కిలోల నిషేధిత బీజీ-3 పత్తి విత్తనాలను స్వాధ
సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో భారీగా నగదు పట్టుబడింది. కమిషనరేట్ పరిధిలోని మేడ్చల్, శామీర్పేట, దుండిగల్లో సైబరాబాద్ ఎస్వోటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈక్రమంలో బ్యాంకులకు నగదు తీసుకెళ్లే వా�
Money seaze | లోక్సభ ఎన్నికల కోడ్ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులకు నగరంలో భారీగా నగదు పట్టుబడుతోంది. సోమవారం కూడా ఏకంగా రూ.1,96,70,324 నగదును సైబరాబాద్ SOT పోలీసులు సీజ్ చేశారు. సైబరాబాద్లోని వివిధ పోలీస్ స