Cyberabad | ఈ నెల 14వ తేదీ నుంచి సైబరాబాద్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు ఈ ఆంక్షలు సెప్టెంబర్ 30వ తేదీ వరకు అమల్లో ఉంటాయని పేర్కొన్నారు.
చిట్టి చేతులు..చక్కని రాతకు..చదువుకు దూరమవుతున్నాయి. ఎంతో భవిత ఉన్నా..కాలే కడుపు కోసం..హానికారకమైన రంగు వేసుకొని..సైబర్ టవర్స్ వద్ద గాంధీ వేషధారణలో ఓ చిన్నారి ఇలా భిక్షాటన చేస్తూ..కనిపించాడు.
రాష్ట్రంలో ఐటీ టవర్స్ అంటే టక్కున గుర్చుకొచ్చేది సైబర్ టవర్స్. ఆ తర్వాత గుర్తుకు వచ్చేది రహేజా మైండ్స్పేస్ ఐటీ సెజ్. సుమారు 108 ఎకరాల్లో విస్తరించివున్న ఈ సెజ్లో వందలాది ఐటీ కంపెనీలు తమ కార్యకలాపాల
సీనియర్ సిటిజన్లకు, వికలాంగులకు ఇబ్బంది కలగకుండా ర్యాంప్లను, నడక మార్గాలను ఏర్పాటు చేశారు. పార్కుకు వచ్చిన వారు సేద తీరేలా గెజిబోలు, సొగసైన సీటింగ్ ఏర్పాట్లు ఉన్నాయి. పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ త్వరల