నగరానికి చెందిన ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ.1.92 కోట్లు కొట్టేసిన ఘటనలో ముగ్గురు నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. 71ఏండ్ల వృద్ధుడికి ఒక ఫోన్ కాల్ వచ్చింది, సీబీఐ ఆఫీసర్నంటూ �
మహానగరానికి ఒకే ఒక్క సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఉందని, ఇందులో 120 మంది మాత్రమే పనిచేస్తున్నారని, సైబర్ క్రైమ్లు పెరుగుతున్న స్థాయిలో సైబర్ క్రైమ్ పోలీస్స్టేషన్కు సామర్థ్యం లేదని హైదరాబాద్ పో
అజయ్ చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజినీర్. నెలకు లక్ష రూపాయల జీతం. వాట్సాప్లో ఓ ఫ్రెండ్ పంపిన లింక్ ఓపెన్ చేశాడు. ‘రూ.500 పెట్టి ఆడండి, రూ. 5,000 గెలుచుకోండి!’ అనే యాడ్ ఆకర్షించింది. మొదటి రౌండ్లో నిజంగానే రూ.5,000 �