తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) మరో రికార్డు నెలకొల్పింది. శనివారం నిర్వహించిన జాతీయ మెగాలోక్ అదాలత్లో సైబర్ నేరాలకు సంబంధించిన 4,893 కేసుల్లో బాధితులకు రూ.33.27 కోట్లను రీఫండ్గా అందించింది.
ప్రజల ఆన్లైన్ భద్రతకు ముప్పు తెచ్చే సైబర్ నేరాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా విషింగ్ లేదా వాయిస్ ఫిషింగ్ గురించి ఆందోళన వ్యక్తమవుతున్నది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్కామ్లో ఇంటర�
ఓయూలో ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్డు అయిన 80 ఏండ్ల వృద్ధుడికి టెలిఫోన్ డిపార్టుమెంట్ నుంచి మాట్లాడుతున్నామంటూ కాల్ వచ్చింది.. ‘మీ పేరుతో రెండు మొబైల్ నంబర్లున్నాయి.. రెండో మొబైల్ నంబర్ అంధేరీలోని వ�