Vikarabad | బాధితుల పక్షాన నిలువాల్సిన రక్షక భటులు ఇక్కడ నిందితుల పక్షాన చేరారు. చట్టాన్ని రక్షించాల్సిన ఆ పోలీసులే అవినీతి రొంపిలో దూరారు. కాసులకు కక్కుర్తిపడి న్యాయం కండ్లకే గంతలు కట్టారు. ఇలాంటి అవినీతి పోల�
ఆస్ట్రేలియన్ పౌరులను లక్ష్యంగా చేసుకుని సుమారు రూ.10కోట్లు కొల్లగొట్టిన అంతర్జాతీయ నకిలీ కాల్సెంటర్ ముఠా గుట్టును సైబరాబాద్ ఎస్ఓటీ, సైబర్క్రైమ్ బృందాలు కలిసి సంయుక్తంగా రట్టు చేశాయి. 9మంది నింది�
ఓ ప్రముఖ కంపెనీ సీఎండీ పేరుతో మరో ప్రముఖ కంపెనీలోని అకౌంట్స్ అధికారిని రూ.1.95 కోట్లకు మోసగించిన కేసును సైబర్ సెక్యూరిటీ బ్యూరో (సీఎస్బీ) విజయవంతంగా ఛేదించింది.