National Science Day | దువు ఎంత ముఖ్యమో పరిశోధనలు చేయాలనే జిజ్ఞాస అంతే ముఖ్యమని, శాస్త్రీయ ఫలాలు ప్రతి సామాన్యుడికి అందాలని ప్రధానోపాధ్యాయుడు బానోతు రవీందర్ అన్నారు.
కీలకమైన కాంతి ధర్మాన్ని ఒడిసిపట్టినందుకు సీవీ రామన్ నోబెల్ అందుకున్నారు. కాంతి ప్రయాణంలో ఒక అణువు వద్ద ఫోటాన్లు ఎంతగా పరివ్యాప్తమవుతాయన్న దాన్నిబట్టి ఆయా పదార్థాల ధర్మాలను...
వస్తువు మీద కాంతి కిరణం పడినప్పుడు అది పరావర్తనం చెందుతుందని.. దానివల్లనే అది తన గమనాన్ని మార్చుకుంటుందని ప్రముఖ వైజ్ఞానిక శాస్త్రవేత్త సీవీ రామన్ 1928 లో సరిగ్గా ఇదే రోజున...