Current Privatization | విద్యుత్ను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఉద్యోగులతోపాటు ప్రజలకు, రైతులకు ఎంతో నష్టం కలుగుతుందన్నారు. సామాన్య ప్రజలకు విద్యుత్ అందని వస్తువుగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణకు గొప్ప ఆస్తి అయిన సింగరేణి సం స్థను కాంగ్రెస్ పాలనలో సర్వనాశనం చేశారని ముఖ్యమంత్రి కేసీఆర్ విమర్శించారు. తెలంగాణ రాష్ట్రంలో సంస్థకు పూర్వవైభవం తెస్తున్నామని చెప్పారు. మంచిర్యాలలో శుక్రవార�