గిరిజన విద్యార్థులు చదువుతో పాటు కల్చరల్ యాక్టివిటీస్లో సత్తా చాటాలని ఐటీడీఏ ఇన్చార్జి పీవో వరుణ్రెడ్డి సూచించారు. శుక్రవారం మండలంలోని లఖంపూర్ బాలికల ఆశ్రమ ఉన్నత పాఠశాల
ప్రపంచ శాంతికి చిహ్నం క్రిస్మస్ పండుగ అని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పేర్కొన్నారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని బెల్లంపల్లి పట్టణంలోని రైల్వే రడగంబాల బస్తీ పెంతె కోస్తు చర్చి, �
జాతీయ పుస్తక ప్రదర్శన జాతరను తలపించింది.ఎన్టీఆర్ స్టేడియం వేదికగా జరుగుతున్న హైదరాబాద్ బుక్ఫెయిర్కు రెండో రోజు శుక్రవారం భారీగా సందర్శకులు తరలివచ్చారు.
విద్యార్థులు రూ పొందించిన పలు ఆవిష్కరణలు ఆలోచనలు రేకెత్తించేలా ఉన్నాయి. బుధవారం జిల్లా కేంద్రంలోని సాన్మారియా హైస్కూల్లో విద్యాశాఖ ఆధ్వర్యంలో రెండు రోజుల జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శన పోటీలను కల