కోతుల బెడద రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతోంది. గుంపులు గుంపులుగా సంచరిస్తూ చేతికొచ్చి న పంటలను నాశనం చేస్తున్నాయి. ఓ వైపు భూగర్భ జలాలు అడుగంటిపోయి, బోర్లు ఎత్తిపోయి పొట్ట దశలో ఉన్న వరి పంటను ఎలా కాపాడుకోవ�
రెంటికి చెడ్డ రేవడిలా తయారైంది మహబూబాబాద్ జిల్లా కురవి మండలం గుండ్రాతిమడుగు రైతుల పరిస్థితి. వానకాలంలో బాడువ (బురదగా ఉండేవి) పొలాల్లో ఎక్కువ రోజులకు పంట చేతికొచ్చే దొడ్డు రకం వరిపంటను అన్నదాతలు సాగుచే�
చేతికొచ్చిన పంట సాగునీరు లేక కండ్లముందే ఎండిపోతున్నది. చేసిన కష్టమంతా చేజారిపోతున్నా చేసేదేమీలేక రైతన్న దిక్కుతోచని స్థితిలో ఎండిన వరి పంటను గొర్లకు మేతగా ఇస్తు న్నారు. గోపాల్పేట మండలం ఎర్రగట్టు తండా