మంండలంలోని బుగ్గపాడు పంచాయతీ పరిధిలో గల చంద్రాయపాలెంలో పోడుభూముల విషయంలో ఆదివారం గిరిజనుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.. అడ్డుకునేందుకు వెళ్లిన పోలీసులపై గిరిజనులు దాడికి పాల్పడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు పోడు భూముల పట్టాల పంపిణీ చేయడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గిరిజనుల ఆత్మగౌరవం పెంపొందించేలా, వారికి పట్టాలను పంపిణీ చేయడం గొప్ప విషయమని వారు పేర్కొంటున్నారు.
పోడు భూములు సాగు చేసుకునే గిరిజన, ఆదివాసీ రైతుల గోడు తీరే రోజులు వచ్చాయి. పోడు పట్టాల కోసం ఏళ్లుగా ఎదురు చూస్తున్న రైతుల ఆశలు నెరవేరబోతున్నాయి. పోడు సాగు చేస్తున్న రైతులకు హక్కులు కల్పించడానికి చర్యలు చే�
తలాపున కృష్ణమ్మ పారుతున్నా 70 ఏండ్లుగా సాగు నీటికి నోచుకోని నల్లగొండ కాలానుగుణంగా బీడు భూముల జిల్లాగా మారింది. రాష్ట్ర సాధన తర్వాత ఉద్యమ నాయకుడు సీఎం కావడంతో తొమ్మిదేండ్లుగా ఈ ప్రాంతం నిత్యం జలసవ్వడితో �
పోడు భూములు సాగుచేసుకుంటున్న రైతులకు హక్కు పత్రాలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే గిరిజన, అటవీ, రెవెన్యూ, పంచాయతీ శాఖలతో జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో ఏర్పాటు చేసిన కమిట�