వ్యవసాయ రంగానికి ఐటీని అనుసంధానించడంలో తెలంగాణ గొప్ప ప్రయత్నం చేసిందని కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ సెక్రటరీ యోగితారాణా ప్రశంసించారు. ఈ ఏడాది వానకాలం సీజన్ సన్నద్ధతపై గురువారం హైదరాబాద్లో కేంద్ర వ్య�
ప్రభుత్వ చర్యలతో రాష్ట్రంలో పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. గడిచిన ఏడేండ్లలో ఏకంగా 117 శాతం సాగు వృద్ధి జరిగింది. తెలంగాణలో 2014-15 సంవత్సరంలో 62.48 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కాగా, 2020-21లో
స్వాతంత్య్రం సిద్ధించిన 75 ఏండ్లలో దేశవ్యాప్తంగా పెరిగిన సాగువిస్తీర్ణం కేవలం 6.7 శాతం కాగా.. తెలంగాణ రాష్ట్రం మాత్రం ఏడేండ్లలోనే 76.92 శాతం వృద్ధిని నమోదు చేసింది.