సమాజ అభివృద్ధి కోసం కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బులిటీ (సీఎస్ఆర్) నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాం తి అధికారులను ఆదేశించారు. శనివారం సంగార
కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్)లో భాగంగా సింగరేణి సంస్థ ఈ ఏడాది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయించాలని సింగరేణి డైరెక్టర్ ఎన్ బలరాం ఏరియాల జీఎంలను ఆదేశించారు.