Saddula Bathukamma | హైదరాబాద్లోని ట్యాంక్బండ్పై ఈ నెల 10న దాదాపు 10వేల మంది మహిళలతో సద్దుల బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. సద్దుల వేడుకలకు సంబంధిం�
CS Shati Kumari | నెల రోజుల పాటు రాష్ట్రంలో తాగునీటి సరఫరా పరిస్థితిని నిశితంగా పర్యవేక్షించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులను ఆదేశించారు. నీటి సరఫరాలో అంతరాయాలు రాకుండా జాగ్రత్త వహించాలని స
CS Shati Kumari | ఈ నెల 28 నుంచి మార్చి 19 వరకు జరిగే ఇంటర్ బోర్డు పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టినట్లు సీఎస్ శాంతికుమారి తెలిపారు. ఇంటర్, పదో తరగతి వార్షిక పరీక్షల సన్నద్ధతపై కలెక్ట
IAS Officers Transfer | తెలంగాణలో ఆరుగురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బుధవారం బదిలీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.