గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేశామని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు జరగనున్న పరీక్షలకు 31,383 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 13 మంది సివిల్ డీఎస్పీలకు అడిషనల్ ఎస్పీ(నాన్కేడర్)లుగా పదోన్నతులు కల్పిస్తూ సీఎస్ శాంతికుమార్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రమోషన్ పొందిన 13 మంది 15రోజుల్లోపు డీజీపీ ఆఫీసులో ర
Telangana Rains | తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న 48గంటల్లో కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కు