CS Jawahar Reddy | ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇటీవల విశాఖ ప్రాంతంలో పర్యటించారు. ఆయన పర్యటన వివాదాస్పదంగా మారింది. అయితే, జవహర్రెడ్డి విశాఖలో భూ అక్రమాలకు పాల్పడుతున్నారని జనసేన నేత పీతలమూర్తి ఆరోపించారు.
AP News | ఈ నెల 13న జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా చెలరేగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర ఎన్నికల తీవ్రంగా పరిగణించింది. ఆయా ఘటనలపై వివరణ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్కుమా