పార్టీ ఫిరాయించి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత అంశంపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ శుక్రవారం(24వ తేదీ)నుంచి చివరి దశ విచారణ చేపట్టనున్నారు. ఈనెల 24న ఉదయం 11 గంటల నుంచి క్రాస్ ఎగ్జామినేషన�
కృష్ణానదీ జలవివాదాల పరిష్కార ట్రిబ్యునల్ (కేడీవీటీ-2) ముందు తెలంగాణ, ఏపీ వాదనలు శుక్రవారం కొనసాగాయి. ఆపరేషన్ ప్రొటోకాల్పై జరిగిన క్రాస్ ఎగ్జామినేషన్లో తెలంగాణ తరఫున సాగునీటి రంగ నిపుణులు చేతన్ పండ