నీళ్లు లేక పంట పండక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక సిద్దిపేట జిల్లాలో మరో రైతు పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బెజ్జంకి మండలం కల్లెపల్లి గ్రామాన�
నీళ్లు లేక పంటలు ఎండిపోవడం.. చేసిన అప్పుల తీర్చే మార్గం లేక వారం క్రితం ఆత్మహత్యకు యత్నించిన ఓ రైతు చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి మృతి చెందాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో చోటుచేసుకున్న�
కన్నబిడ్డలా సాకిన వరి పొలం కండ్లముందే ఎండిపోయింది. రైతు గుండె తల్లడిల్లింది. సాగు కోసం వేసిన బోర్లు, ఇతర ఖర్చులతో గుట్టలా పెరిగిన రూ.32 లక్షల అప్పు కుంగదీసింది. తీర్చేమార్గం కనిపించక ఉరే శరణ్యమనుకున్నాడు. �