స్థానికంగా కోల్డ్ స్టోరేజీలు లేక ఆలుగడ్డ రైతులు విత్తనాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విత్తనాల కోసం ఆగ్రా, పంజాబ్లోని జలంధర్కు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. రైతులకు విత్తనాలను అందుబాటులో ఉంచాల్స�
పచ్చిరొట్ట విత్తనాల పంపిణీలో అక్రమాలు ఒకొకటిగా బయటకు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబాబాద్ జిల్లాలోని తొర్రూరులో అధికారితోపాటు ముగ్గురు సిబ్బందిపై రాష్ట్ర ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. తొర్రూరు మం