మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. బుధవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలోన�
నీళ్లు లేక పం టలు ఎండుతుండటంతో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారని, అయినా ఈ కాంగ్రెస్ సర్కార్ కనికరించడం లేదని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. బుధవారం ఆయన జయశంకర్ భూపాలప�
‘కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చి గద్దెనెక్కింది. ఇచ్చిన వాగ్దానాల అమలు పక్కన పెడితే.. రైతులకు కనీసం సాగునీరు ఇవ్వకుండా ఏడ్పిస్తున్నది. ఆ పాపం ఊరికే పోదు..