ఎన్నికల ముందు ఎలాంటి షరతులు లేకుండా రూ. 2 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం సంగం మందికి కూడా చేయలేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధ్వజమెత్తారు.
అసలే అదును రోజులు. అందునా మాంచి వ్యవసాయ సీజన్. పొద్దు పొద్దున్నే లేచి పొలం బాట పట్టే రైతులందరూ ఇప్పుడు రోజుల తరబడి బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. పరుగుపరుగున వెళ్లి పరపతి సంఘాల వద్ద బారులు తీరుతున్నార�
మండలంలోని రైతు సేవా సహకార సంఘం బ్యాంక్లో మొత్తం 2,459 మంది రైతులు పంట రుణాలు తీసుకున్నారు. రుణమాఫీ కోసం డిసెంబర్ 12, 2018 నుంచి డిసెంబర్ 19, 2023 మధ్య రుణాలు తీసుకున్న రైతుల పేర్లు పంపించాలని ప్రభుత్వం ఆదేశాలు జార�
పంట రుణాలు మాఫీ కాలేదని మంగళవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని రైతువేదిక వద్ద రైతులు ఆందోళన చేశారు. స్థానిక రైతు వేదికలో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో పంటల సస్యరక్షణ కోసం చేపట్టే రైతునేస్త కార్యక�
అర్హులమైన తమకు రుణమాఫీ కాలేదని, కనికరించి రుణాలు మాఫీ చేయాలని నిజామాబాద్ జిల్లా రెంజల్ మండల రైతులు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతుకు విన్నవించారు. ఈ మేరకు శుక్రవారం పలువురు రైతులు కలెక్టరేట్కు వచ్చి