అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా ఒక్క హామీనీ సక్రమంగా అమలుచేయని రేవంత్ సర్కారు.. రైతుభరోసా విషయంలోనూ అదే తీరుగా వ్యవహరిస్తున్నది. ఇప్పటికే ఆలస్యంగా పెట్టుబడి సాయం పంపిణీ మొదలుకాగా అందులోనూ కోతలు విధిం�
యాసంగి సీజన్లో వేసిన పైరు పొట్ట దశకు వస్తున్నా అన్నదాతకు మాత్రం ప్రభుత్వం నుంచి పంట పెట్టుబడి సాయం అందడం లేదు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే రైతు బంధు వేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కారు రెండు నె