రంగారెడ్డి జిల్లాలో రెండు రోజులుగా సమృద్ధిగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుత వర్షాలు మెట్టపంటలకు ఊపిరి పోస్తున్నాయి. ఇప్పటికే సాగులో ఉన్న పత్తి, కందిపంటలకు తాజాగా కురుస్తున్న వర్షాలు ప్రాణం పోయగా.. చె�
తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు యాసంగి సీజన్లో సాగు చేస్తున్న పంటల వివరాలను ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులు ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు.