No Signals | ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా వరదల వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వం సర్వే చేయాలని వ్యవసాయ శాఖను ఆదేశించడంతో నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో వ్యవసాయ విస్తీర్ణ అధికారులు సర్వేను చేపడుతున్నారు.
ఇటీవల కురిసిన అకాల వర్షాలకు దెబ్బతిన్న పంట నష్టం సర్వే దాదాపు పూర్తయింది. స్థానికంగా పర్యటించిన ఏఈవోలు రైతులవారీగా పంట నష్టం వివరాలను నమోదు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంట నష్టం జ�