జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు వచ్చిన వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ దవాఖాన పరిస్థితిని చూసి సూపరింటెండెంట్ ప్రతిమారాజ్పై ఆగ్రహం వ్యక్తం చేశా�
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రిమ్స్కు క్రిటికల్ కేర్ యూనిట్ మంజూరైంది. దీంతో అత్యవసర వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారు, పురుగులు మందు తాగిన వారు, గుండెపోటు బాధితులక�