రికవరీ చేసిన ప్రజల డబ్బును సొసైటీకి ఇవ్వకుండా వాడుకున్న ఆర్డీసీసీ ఏజెంట్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ సునీల్కుమార్ తెలిపారు. శనివారం వివరాలు వెల్లడించార�
సింగరేణి కొత్తగూడెం కార్పొరేట్ ఏరియాలోని సెంట్ర ల్ వర్క్షాప్లో సోమవారం నిర్వహించిన క్రెడిట్ సొసైటీ ఎన్నికల్లో టీబీజీకేఎస్ అభ్యర్థి వేముల శైలేష్కిరణ్ సొసైటీ డైరెక్టర్గా ఘన విజయం సాధించారు.