దీపావళి పండుగ సందర్భంగా టపాకాయల దుకాణాలను ఏర్పాటు చేసేవారు పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సూచించారు. ఈ మేరకు ఆయన ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. కమిషనరేట్ పరిధిలో�
లైసెన్స్ ఉన్న విక్రేతల నుంచే దీపావళి పటాకులను కొనుగోలు భద్రాద్రి జిల్లా ఫైర్ అధికారి మురహరి క్రాంతికుమార్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు. భవనాలు, వాహనాలు, మండే స్వభావమున్న పదార్థాలకు దూరంగా బహిరంగ ప్రదే�