ఇటీవల అనారోగ్యంతో సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మృతి చెందా రు. ఆ పోస్టును ఎవరికి ఇస్తారనే చర్చ ప్రస్తుతం జోరుగా సాగుతున్న క్రమం లో.. సీపీఎం జాతీయ కార్యదర్శి ఎన్నికకు ముహుర్తం ఖరారు చేసినట్�
సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శిగా సీతారాం ఏచూరి మూడోసారి ఎన్నికయ్యారు. కేరళలో నిర్వహిస్తున్న జాతీయ మహాసభల చివరి రోజు ఆదివారం ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకొన్నారు.