భూగర్భ జలాలు అడుగంటి బోర్లు పోయక ఎండుతున్న పంటలను మంత్రులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, అధికారులు కరువుపై పంట నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి పంపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జూల�
రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీలు హుందాతనాన్ని మరిచి అసెంబ్లీని రచ్చబండలా, పిట్టల సభగా మార్చారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.
రాజగోపాల్రెడ్డి లబ్ధి కోసం, బీజేపీ రాజకీయ ప్రయోజనం కోసమే మునుగోడు ఉపఎన్నిక వచ్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. కుట్రలు, కుతంత్రాలతో అనవసరంగా తీసుకొచ్చిన �