ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. దేశ సహజ వనరులను కార్పొరేట్లకు అప్పగించడం కోసం కొనసాగుతున్న హత్యాకాండను ఖండించారు. సుప్రీంకోర్ట
రైతుబంధు, నేడు రైతుభరోసా పథకాలు రైతాంగానికి ఎంతో మేలు చేసేవేనని సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వివరించారు. సాగు భూములకు మాత్రమే రైతుభరోసాను అందించాలని కోరారు.