నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన 20 మందిని శనివారం ములుగు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. దీనికి సంబంధించిన వివరాలను ఎస్పీ డాక్టర్ శబరీశ్ ములుగులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించార�
తెలంగాణసహా కేరళ, తమిళనాడు, మహారాష్ట్రలోనూ జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఏఐ) గురువారం సోదాలు నిర్వహించింది. మోస్ట్వాంటెడ్ మావోయిస్టు, కేంద్ర కమిటీ సభ్యుడు, వెస్ట్రన్ ఘాట్ స్పెషల్ జోన్ కమిటీ సెక్రటరీ, స�
ములుగు : మావోయిస్టుల డంప్ను పోలీసులు కనుగొని వెలికితీశారు. నిషేధిత సీపీఐ మావోయిస్టుకు చెందిన డంప్ను ములుగు జిల్లాలోని మాన్సింగ్ తాండలో పోలీసులు కనుగొన్నారు. ములుగు ఎస్ఐ హరికృష్ణ నేతృత్వంలోని టీం �