మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లాలోని వివిధ మండలాల చెరువులు, కుంటలు, నాలాలు, పార్కులను ఆక్రమించి బహుళ అంతస్తులను నిర్మించిన అక్రమార్కులను వెంటనే అరెస్టు చేసి, సదరు భూములను స్వాధీనం చేసుకోవాలని సీపీఐ రాష్ట్ర
కార్పొరేట్ల కనుసన్నల్లో కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పనిచేస్తున్నదని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ ఆధ్వర్యంలో గురువారం ఇంటింటికీ పాదయాత్రను హైదరాబాద్లోని ఆనంద్బాగ్లో నిర్వహ�