హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ బీ శివానందప్రసాద్ ఇతర సీనియర్ ప్రభుత్వ ప్లీడర్ల బృందం శనివారం డీజీపీ అంజనీకుమార్తో భేటీ అయింది.
మంచిర్యాల : ప్రభుత్వ ఉపాధ్యాయుడితో సహా మరో ముగ్గురు వ్యాపారులపై పోలీసులు పీడీ చట్టం అమలు చేశారు. ఈ ఘటన మంచిర్యాలలో శుక్రవారం చోటుచేసుకుంది. వీరంతా ఓ ముఠాగా ఏర్పడి నకిలీ పత్తి విత్తనాలను వి