బ్యాంకుల వద్ద రాత్రిపూట పెట్రోలింగ్ ముమ్మరం చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. బ్యాంకుల భద్రత, ఏటీఎంలలో నగదు రవాణా సమయంలో తీసుకుంటున్న భద్రతా చర్యలపై నగరంలోని బ్యాంకు అధికారులతో సీప
అధికారుల అప్రమత్తతతో ఖమ్మం నగరానికి వరద ముప్పు తప్పింది. వారం కిత్రం వచ్చిన వరదలకు సర్వం కోల్పోయిన ప్రజలు ఇంకా తేరుకోకముందే.. మరో దెబ్బ తగిలే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతున్నది. కుండపోతను తలపించేలా �
రాష్ట్రంలో దోపిడీకి తావు లేకుండా తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యాన్ని స్థాపిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడు జూనియర్ కళాశాల ఆవరణలో శనివారం న�