సుల్తాన్బజార్,జూన్ 5: తెలంగాణ రాష్ర్టా న్ని హరిత తెలంగాణగా మార్చడానికి రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమం ఎంతో మహోత్తమమైనదని నగర సీపీ అం జనీ కుమార�
సిటీబ్యూరో, జూన్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి ఉత్తమ సేవా పతకాలు పొందిన వారిని నగర పోలీస్ కమిషనరేట్లో శుక్రవారం సీపీ అంజనీకుమార్ అభినందించారు. ఈ సందర్భంగా సీపీ మ
బన్సీలాల్పేట్, మే 31: కరోనా రోగులకు మెరుగైన వైద్య సేవలందిస్తూ దేశంలోనే ఖ్యాతి గాంచిన గాంధీ వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అభినంద నీయమని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ అన్నారు. సోమవారం గాంధీ వైద�
విధి నిర్వహణలో 50 మంది కానిస్టేబుళ్లు మృతి అయినా.. మొక్కవోని ధైర్యంతో విధులు నగరంలో పటిష్టంగా లాక్డౌన్ అమలు సీపీ అంజనీకుమార్ వెల్లడి చార్మినార్, మే 29 : ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం లెక్క�
మెహిదీపట్నం మే 28: ప్రజల సహాయ సహకారాలతో నగరంలో లాక్డౌన్ను కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ అన్నారు. శుక్రవారం మెహిదీపట్నం రైతుబజార్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టును పరిశీలించి..
అంజనీ కుమార్ | కరోనా కష్టకాలంలో ప్రాణాలు ఫణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నామని నగర పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు. ప్రజల ప్రాణాల
సిటీబ్యూరో, మే 25 (నమస్తే తెలంగాణ)/బేగంపేట్/బంజారాహిల్స్ : ప్రజల నుంచి ఇలాంటి సహకారం కొనసాగితే కొద్దిరోజుల్లోనే కరోనా కేసులు తగ్గుముఖం పడుతాయని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ అన్నారు. మంగళవారం ఈస్ట్�
కరోనా వైరస్ ఉద్ధృతిని నివారించేందుకు ప్రభుత్వం విధించిన లాక్డౌన్ను రేపటి నుంచి కఠినంగా అమలు చేయనున్నట్లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తెలిపారు.
పాతపాసులు వాడకండి.. నిబంధనలు పాటించండి నాలుగైదు రోజులకు సరిపడేలా సరుకులు తీసుకెళ్లండి.. 8500 ఉల్లంఘన కేసులు.. 700 వాహనాలు సీజ్ సీపీ అంజనీకుమార్ సిటీబ్యూరో, మే 21(నమస్తే తెలంగాణ): ఉదయం 6 నుంచి పది గంటల వరకు లాక్డ�