రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మున్సిపాలిటీ పరిధి, ఎన్కేపల్లి గ్రామ రెవెన్యూలో గల సర్వేనంబర్ 180లోని 99.14 ఎకరాలను ప్రభుత్వం గోశాల కోసం సేకరించేందుకు ప్రతిపాదించిన భూముల్లో సోమవారం భూమి పూజచేయడంతో రైతులు �
గోవధ కేసులో నిందితుడికి గో సేవ చేయాలన్న షరతుతో అలహాబాద్ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సలీం అలియాస్ కాలియా అనే వ్యక్తి గోవధకు పాల్పడినట్టు గతంలో కేసు నమోదైంది