నేను దుక్కిటెద్దును.. కరెంట్ షాక్కు బలైన రైతు నేస్తాన్ని.. నాలాంటి పరిస్థితి మరో జీవికి రావొద్దని నా ఆత్మఘోష వినిపిస్తున్న.. నాది, నా యజమాని ఓదెల మండలం అబ్బిడిపల్లికి చెందిన మల్లవేణి సదయ్యది విడదీయలేని �
చెరువులో మునిగిన ఎడ్లు, తాతా మనవడిని గొర్రెల కాపరి సాహసం చేసి కాపాడిన ఘటన కేసముద్రం మండలం తాళ్లపూసపల్లి గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన పుణ్యపుర్తి అయిలయ్య, ఆయన మనుమడు అశ�