కొవిడ్ తగ్గినప్పటికీ బాధితుల రక్తంలో వైరస్ శకలాలు(యాంటిజెన్లు) 14 నెలల పాటు ఉంటున్నాయని, కణజాలంలో దాదాపుగా రెండేండ్ల వరకు ఉంటున్నట్టు పరిశోధకులు తాజాగా గుర్తించారు.
India COVID-19 Update | దేశంలో కరోనా తీవ్రత తగ్గుతూ వస్తున్నది. గడిచిన 24గంటల్లో కొత్తగా 4,417 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ శాఖ తెలిపింది. వైరస్ కారణంగా 22 మంది ప్రాణాలు కోల్పోగా.. వైరస్ నుంచి 6,032 మ�
Kovid Kapoor | 2020 నుంచి మాత్రం తన పేరు వల్ల కోవిడ్ చాలా సమస్యల్లో చిక్కుకున్నాడు. తన పేరు చెబితే చాలు జనాలు హడలిపోతున్నారు. గత రెండేళ్ల నుంచి కోవిడ్ తన ప్రతాపాన్ని
అమృత్సర్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి అమృత్సర్, ఆగస్టు 2: కరోనా రోగుల కన్నీటి ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందే అవకాశమున్నదని అమృత్సర్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఓ అధ్యయనంలో వెల్లడించింది. కండ్ల�
మచిలీపట్నం, మే 4: రాష్ట్రంలో రెండవ దశ కోవిడ్ కేసులు అధికమవుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వైరస్ కట్టడికి సహకరించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని)అన్