చండీగఢ్: హర్యానాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందన
లక్నో: ఉత్తరప్రదేశ్లో కరోనా కేసుల విజృంభణ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం మరికొన్ని ఆంక్షలపై ఆదేశాలు జారీ చేసింది. కరోనా తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ నెల 30 వరకు నైట్ కర్ఫ్యూ అమలు చేయాలని సీఎం �
ముంబై: మహారాష్ట్రలో కరోనా వైరస్ వ్యాప్తి మరింత ఆందోళన రేపుతున్నది. గత కొన్ని రోజులుగా వేలల్లో కొత్త కేసులు, వందల సంఖ్యలో మరణాలు నమోదవుతున్నాయి. మొత్తం కరోనా కేసుల సంఖ్య 33.43 లక్షలు, యాక్టివ్ కేసుల సంఖ్య 5.36
లక్నో: ఉత్తరప్రదేశ్లో మరోసారి కరోనా విజృంభిస్తున్నది. గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో 12,787 కొత్త కేసులు, 48 మరణాలు నమోదయ్యాయి. రాజధాని లక్నోలో కూడా రికార్డు స్థాయిలో 4,059 కరోనా కేసులు, 23 మరణాలు వెలుగుచూశాయి. ఉత్�
న్యూఢిల్లీ: ఈ నెల 11 నుంచి 14 వరకు టీకా ఉత్సవ్ నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. దేశంలో రెండో దశ కరోనా వ్యాప్తి నేపథ్యంలో గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట�
నోయిడా: ఢిల్లీకి పొరుగున్న ఉన్న ఉత్తరప్రదేశ్లోని నోయిడాలో గురువారం నుంచి నైట్ కర్ఫ్యూ విధించనున్నారు. రాత్రి పది గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఇది అమలులో ఉంటుంది. ఈ నెల 17 వరకు నైట్ కర్ఫ్యూ కొనసాగుతుంది. నో�
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి