న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, బీహార్ చీఫ్ సెక్రటరీలకు ఇవాళ సుప్రీంకోర్టు సమన్లు జారీ చేసింది. కోవిడ్ మృతులకు అందచేయాల్సిన నష్టపరిహారం కేసులో ఆ రెండు రాష్ట్రాలపై సుప్రీం సీరియస్ అయ్యింది. కో
Covid Compensation: కొవిడ్ వైరస్ సోకి చనిపోయినవారి కుటుంబాలను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే కొవిడ్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వం రూ.50 వేల...