హరిద్వార్: ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఏప్రిల్ 1 నుంచి ప్రారంభమైన కుంభమేళాలో కరోనా వ్యాప్తి కలకలం రేపుతున్నది. హరిద్వార్లో గత నాలుగు రోజుల్లో 300కుపైగా కరోనా కేసులు నమోదైనట్లు కుంభమేళా ఆరోగ్య అధికారి తెలి�
ఏపీలో కొత్తగా 1,398 కరోనా కేసులు | ఏపీలో కరోనా ఉధృతి రోజురోజుకూ పెరుగుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1398 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 787 మంది కోలుకున్నారు. 9 మంది ప్రాణాలు కోల్పోయారు.
ముంబై: మహారాష్ట్రలో కరోనా కేసులు ఇలాగే కొనసాగితే లాక్డౌన్ను తోసిపుచ్చలేమని సీఎం ఉద్ధవ్ ఠాక్రే స్పష్టం చేశారు. కరోనా తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఆ రాష్ట్ర ప్రజలనుద్దేశించి
న్యూఢిల్లీ/కాఠ్మండు, మార్చి 29: గడిచిన 24 గంటల్లో (ఆదివారం నుంచి సోమవారం నాటికి) దేశవ్యాప్తంగా 68,020 కరోనా కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో ఇన్ని కేసులు నమోదుకావడం ఈ ఏడాదిలోనే తొలిసారి. తాజా కేసుల్లో దాదాపు 84.5 శాతం �
హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం 33,930 నమూనాలను పరీక్షించగా, 403 మందికి వైరస్ పాజిటివ్గా తేలినట్టు సోమవారం విడుదలచేసిన బులెటిన్లో వైద్యారోగ
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మళ్లీ కరోనా విజృంభిస్తున్నది. రోజువారీ కేసుల నమోదు రెండు వేలకు, యాక్టివ్ కేసుల సంఖ్య ఏడు వేలకు చేరింది. దీంతో ఢిల్లీలోని ప్రైవేట్ ఆసుపత్రులకు కరోనా రోగుల తాకిడి పెరిగి�
ఏపీలో కరోనా కేసులు | ఏపీలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 997 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారినపడిన వారిలో 282 మంది చికిత్సకు కోలుకున్నారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు.
కంటోన్మెంట్లో రోజురోజుకూ పెరుగుతున్న కరోనా కేసులుమాస్క్ ఉందన్న ధీమాలో భౌతికదూరాన్ని విస్మరిస్తున్న జనం కంటోన్మెంట్, మార్చి 28 : కంటోన్మెంట్ పరిధిలో కరోనా వైరస్ మరోసారి జడలు విప్పుతున్నది. ఇప్పటి వ�
అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా మహమ్మారి ఉద్ధృతి రోజురోజుకీ పెరుగుతోంది. గడచిన 24 గంటల్లో కొత్తగా 758 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ కాగా, నలుగురు మృతి చెందారు. చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, విశాఖపట్నంలో ఒక�