జెనీవా: ప్రస్తుతం ప్రపంచాన్ని ఒక్క కరోనా వేరియంట్ మాత్రమే వణికిస్తోందని, అదే ఆందోళన కలిగిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) తెలిపింది. ఇండియాలో కనిపించిన బీ.1.617 వేరియంట్లోని ఒక మ�
లండన్: ఇండియా రకం అనొద్దని భారత్ సర్కారు చెప్పినా, ప్రపంచ ఆరోగ్య సంస్థ అందుకు మద్దతుగా నిలిచినా ఆ మాట వాడకం అంతకంతకూ ఎక్కువ అవుతున్నది. ఇండియారకం ఇప్పుడిప్పుడే కుదుటపడుతున్న బ్రిటన్లో కరోనా ‘థర్డ్ వే�
జెనీవా: కోవిడ్ రోజుకో అవతారం ఎత్తుతున్నది. తన అంతర్నిర్మాణాన్ని మార్చుకుని ఉగ్రరూపం దాల్చుతున్నది. చైనారకంతో మొదలైన తర్వాత, బ్రిటన్, బ్రెజిల్, ఆఫ్రికా రకాలు వచ్చాయి. ఇప్పుడు భారత్ రకం ప్రపంచమంతటా విజృంభ�
బీజింగ్: చైనా కార్గో షిప్ సిబ్బందిలో పది మందికి ఇండియన్ వేరియంట్ కరోనా సోకింది. మొత్తం 20 మంది సిబ్బందిలో 11 మంది కరోనా బారిన పడినట్లు జెజియాంగ్ ప్రావిన్స్కు చెందిన ఆరోగ్య అధికారులు తెలిపారు. 11 క�