అవినీతికి ఏ శాఖ, ఎవరూ అతీతం కాదని తేలిపోయింది. కిందిస్థాయి నుంచి పై స్థాయి వరకు కొందరు పైసా ముట్టనిదే పని చేయడంలేదు. న్యాయం కోసం కోర్టుకు వెళ్లిన ఓ రైతునూ అవినీతి జలగలు వదలలేదు.
టెక్స్టైల్ పార్కు భూ నిర్వాసితులకు పరిహారం చెల్లించడంలో జాప్యం చేయడంతోపాటు కోర్టు ఉత్తర్వులను అమలు చేయలేదని వరంగల్ ఆర్డీవో కార్యాలయంలోని ఆస్తులను జప్తు చేశారు. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం శాయంప�