న్యాయ ప్రాంగణం ఒక దేవాలయమని, ఆ పవిత్రతను కాపాడుకుందామని హైకోర్టు న్యాయమూర్తులు శ్రీనివాస్రావు, లక్ష్మీనారాయణ అలిశెట్టి అన్నారు. న్యాయమూర్తులు, న్యాయవాదులకు బార్ అసోసియేషన్ వారధి లాంటిదన్నారు. చాలా
రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో న్యాయస్థాన సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు నివాస సముదాయాలనూ అ త్యాధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. ర�