మెదక్లో విషాదకర ఘటన చోటు చేసుకున్నది. కోర్టు భవనంపై నుంచి కుటుంబం దూకింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. మరో ముగ్గురు తీవ్ర గాయాలతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు.
మహేశ్వరం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చి దిద్దుతానని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల బార్ అసోసియోషన్ సభ్యులు మహేశ్వరంలో కోర్టు భవన నిర్మా�
నర్సాపూర్,జూలై18 : నూతన కోర్టు భవన నిర్మాణానికి కృషి చేస్తానని నర్సాపూర్ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి కూలిన కోర్టు ప్రదాన గోడను ఎమ్మెల్యే మదన్రెడ్డి సోమవార