దేశీయ శ్రీమంతుడు ముకేశ్ అంబానీ సంపద హారతి కర్పూరంలా కరిగిపోయింది. గడిచిన ఏడాదికాలంలో ఆయన సంపద 13 శాతం తరిగిపోయి రూ.8.6 లక్షల కోట్లకు పరిమితమైనట్లు ప్రస్తుత సంవత్సరానికిగాను హురున్ ఇండియా విడుదల చేసిన ని�
భారత్ 2047 కల్లా అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా అవతరించాలంటే పన్నుల రేట్లు తగ్గాల్సిన అవసరం ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్నుల రేట్లు తగ్గడం, పన్నుల పరిధిలోకి వచ్చేవారి సంఖ్య పెరగడం ద్వారా �