సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన ఉత్కంఠ వీడనున్నది. నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి సంబంధించి ఓట్ల లెక్కింపునకు ఎన్నికల అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. గతంలో మాదిరిగానే ఈసారి కూడా డిచ్పల్లి
ఈ నెల 4న లోక్సభ ఓట్ల కౌంటింగ్ సందర్భంగా వరంగల్ పోలీసు కమిషనరేట్ పరిధిలో విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదని సీపీ అంబర్ కిశోర్ ఝా ఒక ప్రకటనలో తెలిపారు.