భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందిన ఘటన ఛత్తీస్గఢ్-మహారాష్ట్ర సరిహద్దు గడ్చిరోలి జిల్లాలో జరిగింది. ఖవాండే-నెల్గుండ ఇంద్రావతి నది పరీవాహక ప్రాంతంల
Operation Sindoor | సరిహద్దుల్లో పాకిస్థాన్ దాడులకు భారత్ ధీటుగా సమాధానం ఇస్తున్నది. శనివారం భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్) చెందిన యుద్ధ విమానాలు పాకిస్థాన్లోని 8 సైనిక స్థావరాలను ధ్వంసం చేశాయి.
Deportation : అక్రమ వలసదారుల్ని అమెరికా డిపోర్ట్ చేస్తున్నది. అయితే ఈ అంశంలో పంజాబ్ను అవమానించడం సరికాదు అని ఆ రాష్ట్ర సీఎం భగవంత్మాన్ అన్నారు. ఆ వ్యాఖ్యలకు బీజేపీ కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు అమృ�