Train accidents | దేశంలో వరసగా జరుగుతున్న రైలు ప్రమాదాలు ప్రధాని మోదీ అసమర్థ పాలనకు నిదర్శనమని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. నందికొండ హిల్ కాలనీలోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకర�
Sai chand | రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్, ప్రముఖ గాయకుడు సాయిచంద్(Saichand) మృతిపై తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.