అనుమతి లేకుండా పత్తి విత్తనాలను ప్యాకింగ్ చేస్తున్నట్లు గుర్తించి, వాటిని సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు మండల వ్యవసాయాధికారి ప్రగతి తెలిపారు. ఆమె కథనం ప్రకారం...
జిల్లాలోని రైతులకు సరిపడా పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన చెందొద్దని అదనపు కలెక్టర్ వేణుగోపాల్ స్పష్టం చేశారు. శుక్రవారం పాల్వంచలోని పలు విత్తన దుకాణాలను తనిఖీ చేసిన ఆయన.. ఎన్ని �
రాష్ట్రవ్యాప్తంగా పత్తి, పచ్చిరొట్ట విత్తనాల కొరతకు సరఫరా లోపమే కారణమా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఓవైపు రైతులకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్టు ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ క్షేత్రస�